సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భీంగల్ కార్యాలయాల్లో ఘనంగా ఇంజనీర్స్ డే లో పాల్గొన్న పంచాయత్ రాజ్ ఇ .ఇ బావన్నా , డిఇ పి.రాజేశ్వర్ , ఎఇలు విక్రమ్, శ్రీదర్, వెంకటేశ్వర్ రావు, శ్రవణ్, మరియు సర్కిలీ, డివిజన్ పంచాయతీ రాజ్ సిబ్బంది పాల్గొన్నరు, అలాగె భీంగల కార్యలయంలో డిఇ రాజేశ్వర్ను సికింద్రాపూర్ సర్పంచి బండారి .గంగాధర్, జిన్నా శోభన్, దర్పల్లి గంగాదర్, కొమ్ము నరేశ్ లు పాల్గొని ఇంజనీర్స్ డే సందర్బంగ ఘనంగా సన్మానించరు, ప్రభుత్వ అధికారుల, ఉన్నతాధికారుల ఆదేశాలు తుచ తపక్క పాటిస్తామన్నారు.
-----------------------
Admin