Monday, 14 September 2026 09:33:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆలయాలకు మహర్దశ కల్పిస్తున్నాం... షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్...

Date : 26 June 2023 01:49 AM Views : 479

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజక వర్గంలో దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుబోతున్నాయి. ఇన్నాళ్లు కనీసం ఆదాయం లేక ఇక్కట్లు పడుతున్న ఈ ఆలయాల అర్చకులకు ప్రభుత్వ ఆర్ధిక అండ లభించనున్నది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం షాద్ నగర్ నియోజక వర్గ కేంద్రంలో స్ధానిక ఎమ్మేల్యే వై. అంజయ్య యాదవ్ ఆద్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవం రోజున అర్చకులకు ఎమ్మేల్యే చేతుల మీదుగా ధూప దీప నైవేద్య పథకం కింద నియామక పత్రాలను అందచేశారు. ఆలనాపాలనా లేక పూర్తిగా జీర్ణావస్థకు చేరిన దేవాలయాలను ప్రభుత్వం వాటిని కూడా గుర్తించి ధూప, దీప నైవేద్యం పథకం కిందకు తీసుకురావడం గొప్ప శుభ పరిణామం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా దూపదీప నైవేద్య పథకం క్రింద షాద్ నగర్ నియోజకవర్గంలో 22 మంది అర్చకులను ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్చకులకు నియామక పత్రాలను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు పలువురు అర్చకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే అంజయ్యకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: