Thursday, 30 July 2026 04:21:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ...

Date : 05 January 2023 01:40 AM Views : 652

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో మాజీ మంత్రి విస్త్రుత పర్యటన, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహణ...కార్యకర్తలకు అండగా పలువురికి పరామర్శ, ఆర్థికసాయం మాజీ మంత్రి మరియు పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి డా పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం మండలంలో విస్త్రుతంగా పర్యటించారు. మహమ్మదా బాద్ లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపి ప్రభుత్వం తీసుకువచ్చిన జి. ఓ. నెం. 01 ని చీకటి జీఓ గా పేర్కొంటూ అంబేడ్కర్ చిత్ర పటం వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మి నారాయణ , జిల్లా అధికార ప్రతినిధి వల్లేపు సోమశేఖర్ సైతం హాజరై పాల్గొన్నారు. అంతకు ముందు గువ్వలపల్లిలో మళ్లప్ప అనే కార్యకర్త తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్థికసాయం చేశారు, అలాగే ప్రమాదానికి గురైన శ్రీరాములును పరామర్శించి ఆరోగ్య స్థితి తెలుసుకొని ఆర్థికసాయం చేశారు. గుండువారి పల్లిలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై పలువురిని ఆశీర్వదించారు. చీకురేవుల పల్లిలో జరిగిన పెద్దక సరోజమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :