Wednesday, 29 July 2026 09:12:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజా సంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా...

Date : 24 June 2023 01:28 AM Views : 550

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు కేటాయించాలని, గతంలో అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కొత్తగూడెం ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కొత్తగూడెం తహశీల్దార్ కార్యాలయం ఎదుట భారీగా మహిళలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య మాట్లాడుతూ.... కొత్తగూడెం పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని దానికోసం పట్టణములో 35 ఎకరాల భూమిని గుర్తించామని దానిలో వెంటనే ప్రభుత్వం ఒక్కొక్కరికి 100 గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కొత్తగూడెంలో ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్రూం ఇల్లు అనర్హులకు కేటాయించారని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొమరం బీమ్ కాలనిలో పేదలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :