సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తాను చనిపోయిన వేరే వాళ్లకు చూపు రావాలని కళ్ళను దానం చేశారు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోర్దార్ విలేకరి. శనివారం రాత్రి జూలూరుపాడు దగ్గర ఆటో ఢీ కొట్టి సంఘటనలో గుగ్గిరాల భరత్ మరణిండం జరిగింది భరత్ ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకువచ్చారు అన్ని అనుమతుల మేరకు తక్షణమే జనసేన పార్టీ నవతన్ మెగా చిరంజీవి నేత్రదానం ట్రస్ట్ కు పంపించడం జరిగింది. ఎదుటివారికి చూపు రావాలి అనే ఉద్దేశంతో సదరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు .వివిధ రాజకీయ వామపక్ష పార్టీలు వారు ఓదార్చారు భరత్ ఆత్మకు శాంతి జరగాలని కోరారు...
-----------------------
Admin