సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం పోలీసులు గురువారం వాహనదారులకు నిబంధనలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు బుర్గంపాడు ఎస్సై శ్రీను నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదక దవ్యాల వాడకం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం మహిళలను గౌరవించాలి మహిళలతో పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు పోలీస్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా క్షమించేది లేదని అందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై ఏసోబు , పోలీస్ సిబ్బంది , వాహనదారులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin