సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి పూజారి ధర్మకర్త భీమాచారి స్వర్గిస్తులయ్యారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హుటాహుటిన వారి ఇంటికి చేరుకొని వారి భౌతికకాయానికి నివాళ్ళు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-----------------------
Admin