Wednesday, 29 July 2026 08:17:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాబోయే తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పౌష్టికాహారం తప్పనిసరి...!

Date : 05 September 2024 12:10 AM Views : 468

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండలంలోని కొమరోలు, చాపల మడుగు మరియు ఎర్రగొండపాలెం మండలంలోని గుర్రపు శాల, వెంకటాద్రిపాలెం గ్రామాలలోని అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ రాబోయే తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పౌష్టికాహారం తప్పనిసరి అని అన్నారు. ఈ విషయము అందరికీ తెలియాలి అంటే ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో పోషిక ఆహార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. పిల్లల్లో పోషిక ఆహార సమస్యలపై దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని పిల్లల్లో ఏడు నెలల నుంచి జావాలు కూరగాయలు పండ్లు పదార్థాలను గుజ్జుగా చేసి నా పదార్థాలు శిశువుకు రోజుకు రెండుసార్లు 250 మిల్లీలీటర్ల చొప్పున పిల్లలకు అందజేయాలని అదేవిధంగా 11 నెలలు లోపు చిన్నారులకు ఆహారం గుజ్జుగా చేసి రోజుకు మూడు దఫాలుగా చొప్పున అందజేయాలని అంగనవాడి సూపర్వైజర్ సుజాత అన్నారు. శరీరం శరీరం పెరుగుదలకు, గుండె పని, శరీర ఉష్ణోగ్రత మొదలైన వాటికి ఆహార వందిస్తూ ఉండాలని విటమిన్ ఏ లోపము వలన రే చీకటి, కార్నియల్, క్యూరోసిస్ వ్యాధుల నివారణకు పాలు, పాలపదార్థాలు, కూరగాయలు క్యారెట్, గుమ్మడి, పసుపు పచ్చ కూరగాయలు ఆకుకూరలు తీసుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, విద్య సిబ్బంది సాడ్స్ సంస్థ సిబ్బంది మంద మరి బాబు. గురవయ్య, ధర్మానాయక్. చిన్న బాబు సుధాకర్ పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :