సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడు నియోజకవర్గం యందలి చౌటుప్పల్ మండల కేంద్రంనందు టీ ఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుకోసం గౌరవ వరంగల్ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారికి తో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ టీ ఆర్ ఎస్ ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధిని వివరిస్తూ కె సి ఆర్ గారికి పూర్తి మద్దతు తెలిపి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించడం జరిగింది, మెజారిటీ ఓటర్లు ముఖ్యంగా మహిళలు వృద్దులు, రైతులు ఎంతో ఉత్సాహంతో కచ్చితంగా టీ ఆర్ ఎస్ అభ్యర్థికే మావోటు అని కె సి ఆర్ మాకు అండ దండ అని ఎవ్వరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా గెలుపు టీ ఆర్ ఎస్ దేనని తెలుపడా మాకు చాలా ఆనందం కలిగించింది. ప్రాచారం లో పాల్గొన్న వారిలో టీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవ రావు , మాజీ కౌన్సిలర్ శ్రీ చెరుపల్లి సోమదాస్, మాజీ కౌన్సిలర్ గుఱ్ఱపు రవీందర్ రావు ఉన్నారు
-----------------------
Admin