సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో జరిగిన ఒంటరి మహిళ లక్ష్మి హత్య కేసును పోలీసులు చేదించారు ఈ కేసులో గ్యారబోయిన శ్రీకాంత్ అనే నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు నిందితుడు లక్ష్మి ని హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు కమ్మలు మాటీలు వెండి గొలుసులు నాలుగు మట్టిలతో పాటు సెల్ ఫోను దోచుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు నిందితుడు వద్ద నుంచి చోరీ చేసినా వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు
-----------------------
Reporter