సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాకలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియ కార్యాలయం లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కేసుపాక నరసింహారావు ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా RPI పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మద్దిశెట్టి సామిల్ మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండలం లో సారపాక లో RPI పార్టీ కార్యాలయం ప్రారంభిచడం చాలా సంతోషం కరగా ఉందని. అధికారం పార్టీ ఇచ్చిన హామీలను మరిచిపోయిందని.మర్చిపోయిన హామీలను RPI పార్టీ నిడదీస్తుందని ఎలాటి బేదిరేపులకు బయపడేయది లేదు ప్రజలకు కష్టం లో తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమంలో నేషనల్ కౌన్సిలర్ పేరం శ్రీనివాస్ గౌడ్ , నేషనల్ ఆర్గనైజేషన్ కోరంపల్లి ప్రభుదాస్ , ఓబీసీ చైర్మన్ దిశగాని సంపత్ గౌడ్ , పోరాటాల రామన్న , జిల్లా కార్మిక విభాగం ఇస్రం శ్రీనివాస్, పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన RPi పార్టీ కార్యకర్తలకు తదితరులకు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు
-----------------------
Admin