సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను పార్టీ మారాల్సి వస్తే ఖమ్మం నడిబొడ్డున లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో కండువా కప్పుకుంటానని తేల్చి చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం నాడు ఆయన పర్యటించారు. ఈ క్రమంలో కార్యకర్తలు సార్ మీరు పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి అని అడగగా, దానికి వారు స్పందిస్తూ నేను పార్టీ మారితే నాతో పాటు నా కార్యకర్తలంతా కండువాలు కప్పుకునేలా చేస్తా అని అన్నారు.....
-----------------------
Admin