సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని ఇనగలూరు ఎస్సీ కాలనీలో ఆర్డిటి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం 18 నూతన గృహల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిస్సహాయకులకు ఎప్పుడు ఆర్డిటి చేయూత ని స్తుందని ఆర్డిటి అందించే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకొని సమాజంలో గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా జీవన విధానం ఉండాలని తెలిపారు. అంతకుమునుపు స్పెయిన్ నుండి వచ్చిన వారికి ఇనగలూరు ఎస్సీ కాలనీ ప్రజలందరూ డప్పు వాయిద్యాలతో మంగళహారతులతో పాదర స్వాగతం పలుకుతూ నూతన గృహప్రవేశాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏటిల్ సుదర్శన్ రెడ్డి ఇంజనీర్ రమేష్ సి ఓ లు సురేష్ ఆనంద్ ఇళ్ల లబ్ధిదారులు సి డి సి మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin