సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో అవినీతి రహిత పాలన కావాలంటే ఒక అవకాశం ఇవ్వండి... వరంగల్ డిక్లరేషన్ గురించి సోమవారం మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు కొత్తగూడెంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తగూడెంలో అవినీతి రహిత పాలన కావాలంటే వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు నిత్యవసర సరుకులు, గ్యాస్ ,పెట్రోల్ ,ధరలు మండిపోతున్నాయని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గ పాలన పై ఆయన మండిపడ్డారు.
-----------------------
Admin