Wednesday, 29 July 2026 01:44:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మన ఊరు మనబడి నూతన పాఠశాలను ప్రారంభించిన... జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Date : 21 June 2023 01:45 AM Views : 474

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు లో పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మన ఊరు మనబడి కార్యక్రమంలో సారపాక గాంధీనగర్ లో నూతన పాఠశాల భవనాన్ని డిజిటల్ లైబ్రరీ ప్రారంభించారు ఈ సందర్భంగా బుర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ మన ఊరు మనబడి పథకం ద్వారా పాఠశాలలకు కొత్త రూపాన్ని కల్పించింది ప్రభుత్వ పాఠశాలలో దశల వారిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో విద్యకు ప్రత్యేక స్థానం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ బిక్కిసాని శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, సానికొమ్ము శంకర్ రెడ్డి, చల్లకోట పూర్ణచందర్, లక్ష్మీ చైతన్య రెడ్డి, భూక్య కృష్ణ , ఎసోబు, టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :