Monday, 14 September 2026 05:41:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దేశంలో ముస్లింలకు అండగా కాంగ్రెస్... -కాంగ్రెస్ నేత వీర్లపల్లి శంకర్

Date : 30 June 2023 12:55 AM Views : 534

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ ప్రజలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎల్లవేళలా వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆయన పలువురు మత పెద్దలతో పాటు ప్రజలను స్వయంగా కలుసుకొని ఈద్ ముబారక్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్యాగాలకు ప్రత్యేకంగా నిలిచే బక్రీద్ పర్వదినం ఎంతో గొప్పదని మహనీయుల అడుగుజాడలలో నడుస్తూ సమాజానికి సర్వమత సందేశం అందజేయాలని అన్నారు. పవిత్ర బక్రీద్ పండగ సందర్భంగా పలు మసీదుల వద్ద మరియు ఈద్గా వద్ద మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ వెంట ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, పిసిసి సభ్యులు బాబర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, ఫరక్ నగర్ మండల అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అందేమోహన్, నందిగామ శంకర్, అర్జున్ లక్ష్మణ్, ముబారక్ అలీ ఖాన్, తుపాకుల శేఖర్, నెహ్రు నాయక్, ఇప్పలపల్లి శ్రీనాథ్, లింగారెడ్డి గూడా అశోక్, గంగ ముని సత్తయ్య, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: