సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లి మండల కేంద్రమైన గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈవో ఆర్ డి నాగరాజు రావు, సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి పంచాయతీ సెక్రెటరీ నాగమణి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయితీ పరిధీలో ఉన్న సమస్యలు తీరుస్తాం,తాగునీటి సమస్య,నూతన రోడ్లు,డ్రయినేజీలు నిర్మిస్తాం,నిధుల విడుదలకు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం,సర్పంచ్ గంగాదేవీ నరసింహమూర్తి, సచివాలయ సిబ్బంది పై పంచాయితీ కార్యదర్సి నాగముని ఫైర్, సోమందేపల్లి చెరువులో ఆక్రమణల పై విచారణకు ఆదేశం, చికెన్ సెంటర్ నిర్వాహకులు వేస్తున్న చెత్త పై వారికి నోటీసులు ఇవ్వండి ఈఓఆర్డీ నాగరాజ్ రావ్ సోమందేపల్లీ మేజర్ పంచాయితికి ఆర్ అండ్ బీ,ఇరిగేషన్,రెవిన్యూ సిబ్బంది సహకరించడం లేదు,ఇలా ఐతే పంచాయితి అభివృధ్ధి ఎలా జరుగుతుంది ? సమస్యలు ఎలా తీరుతాయి ? చెరువులో అక్రమాలు ఎలా జరుగుతునాయి ? పంచాయితి అనుమతి,అప్రూవల్ ఇవ్వని పనులు ఎన్నో జరుగుతున్నాయి ! వీటన్నింటి పై దృష్టి పెట్టాలీ,వైసిపి నాయకులు నరసింహమూర్తి షిర్డినగర్ లో రోడ్డు నిర్మించండి,శీలా నారాయణస్వామి, గ్రామంలో పశువులు,పందుల బెడద ఎకువ ఉంది,దీని పై దృష్టి సారించండి,మీడియా ప్రశ్న. సోమందేపల్లి లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తునారు,చెరువులో పందులకు వ్యర్థాలు వేస్తున్నారు,దీనీ పై చర్యలు తీసుకోండి, ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి నాగరాజ్ రావు, సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి పంచాయతీ సెక్రెటరీ నాగమణి, గ్రామ ప్రజలు వైయస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin