సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామపంచాయతీలోని కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్. సందర్శించారు ఈ కార్యక్రమం వారం రోజులు జరుగుతుందని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రజలకు సూచించారు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చక్కగా కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కి స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందులు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పలువురు పెన్షన్ రావడంలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన కలెక్టర్ స్థానిక బూర్గంపాడు తాసిల్దార్ కు సమక్షం పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు పంచాయతీ కార్యదర్శి నీటి సమస్య డ్రైనేజీ ఇబ్బందులను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు...
-----------------------
Admin