సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, ఈనెల 5, 6, 7వ, తేదీలలో నేషనల్ యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన వివిధ క్రీడలలో ఓబుల దేవర చెరువు కు చెందిన శ్రీ విజ్ఞాన్ విద్యార్థులు తమ సత్తా చాటి వివిధ విభాగాలలో జాతీయస్థాయి ఛాంపియన్షిప్ విన్నర్స్ గా నిలిచారు. అండర్ 14.. కబ్బడీ కోకో క్రీడలలో బాలుర విభాగంలో మొదటి స్థానం, అండర్ 17 బాలుర విభాగం కబ్బడ్డీలో విన్నర్స్ గా నిలిచారు. అదేవిధంగా అండర్ 14 షటిల్ బాడ్మింటన్, విభాగంలో సైతం పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని స్పందన 200 మీటర్ల విభాగం అండర్ 17 లో 9వ తరగతి విద్యార్థిని రితీష విన్నర్ గా నిలిచారు. సందర్భంగా బుధవారం నాడు పాఠశాల ఆవరణంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఖాదర్ బాషా వలీ హాజరై విజేతలను, ఫిజికల్ డైరెక్టర్ రాము, సాదిక్, మంజు భార్గవి, మేనేజర్ మహేష్ తదితరులను అభినందించినట్లు కరెస్పాండెంట్ కి మస్తాన్ వలి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పుష్ప వర్గీస్, అక్కడ మీకు డైరెక్టర్ ఫరియాజ్, అక్కడ మీకు అడ్వైజర్ సమీ ఉన్నిసా పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు....
-----------------------
Admin