Thursday, 30 July 2026 11:23:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తాడువాయి బస్టాండ్ దగ్గరలో బస్సు ప్రమాదం జరిగింది...

Date : 29 November 2024 02:11 AM Views : 435

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం కు చెందిన గైని కౌసల్య వయసు 55 కులం ఎస్సీ మాల వృత్తి వ్యవసాయము తాడువాయి బస్టాండ్ దగ్గరలో బస్సు ఎక్కుతుండగా బస్సు కింద పడినది కాళ్లు పోయి బస్సు టైర్ ఎక్కగా గాయమైనది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ట్రీట్మెంట్ నడుస్తున్నది వైద్యులు గమనించి ఈమెకు కాలు బాగా డ్యామేజ్ అయినది అని చెప్పడం వల్ల సీరియస్ గా ఉన్నదని మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు కౌసల్య గాయపడిన వ్యక్తి దగ్గర ఉన్న బంగారం గుండ్లు పుస్తెలతాడు చెవి రింగ్స్ మరియు డబ్బులను కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగినది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :