సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామం కు చెందిన గైని కౌసల్య వయసు 55 కులం ఎస్సీ మాల వృత్తి వ్యవసాయము తాడువాయి బస్టాండ్ దగ్గరలో బస్సు ఎక్కుతుండగా బస్సు కింద పడినది కాళ్లు పోయి బస్సు టైర్ ఎక్కగా గాయమైనది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ట్రీట్మెంట్ నడుస్తున్నది వైద్యులు గమనించి ఈమెకు కాలు బాగా డ్యామేజ్ అయినది అని చెప్పడం వల్ల సీరియస్ గా ఉన్నదని మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు కౌసల్య గాయపడిన వ్యక్తి దగ్గర ఉన్న బంగారం గుండ్లు పుస్తెలతాడు చెవి రింగ్స్ మరియు డబ్బులను కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగినది
-----------------------
Admin