సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని శనివారం గాంధీ పార్క్ ప్రాథమికోన్నత పాఠశాల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లలను బయట తినిబండారాలు తినకుండా వారికి జాగ్రత్తలు తెలియపరుస్తూ మధ్యాహ్నం భోజనం విషయంలో తగు జాగ్రత్తలతో ప్రభుత్వ సూచించిన మెనూ ప్రకారం నిర్వహిస్తున్నామని అదేవిధంగా ఇంటి దగ్గర కూడా విద్యార్థులకు తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లలకు పాఠశాలలో ఉండే మధ్యాహ్న భోజనం వేడివేడి భోజనాన్ని తినాలని సూచన చేయాలని అదేవిధంగా విద్యార్థుల యొక్క చదువులు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు అదనంతరం ఫుడ్ ఫెస్టివల్ స్టాల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కురువ ఉపాధ్యాయులు ప్రవీణ్, రామ్ రెడ్డి ,పార్వతి ,వెంకటరమణ చారి తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు...
-----------------------
Admin