సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : శ్రీమతి సోనియా గాంధీ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ... మిర్యాలగూడలో శ్రీమతి సోనియాగాంధీ గారి 78వ జన్మదిన వేడుకలు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంటు రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని స్థానిక రాజీవ్ చౌక్ వద్ద సోనియమ్మకు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు.ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ , రాష్ట్రo అభివృద్ధి పథంలో ఉందంటే CM రేవంత్ రెడ్డి దక్కుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రo లో 6 గ్యారంటీ లు అమలు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మహిళలకు ఫ్రీ బస్ ఆరోగ్యశ్రీ 10 లక్షల కి పెంపు రెసిడెన్షియల్ స్కూల్ మరియు రెండు లక్షల రుణమాఫీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో బంటు గిరి, నక్క లింగయ్య, D.రంగా, కోలా రవి, సైదులు, నాగరాజు, ఎల్లయ్య, సోమయ్య, మహిళా కార్యకర్తలు రాధిక, మౌనిక, లక్ష్మి, సాలమ్మ ,రావులమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin