సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ అనారోగ్యంతో పరమవదించగా హనుమకొండ లోని ఎమ్మెల్యే స్వగృహంలో కాంతమ్మ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా రాష్ట్ర మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇంటికి చేరుకొని కాంతమ్మ భౌతికాయానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం ఎమ్మెల్యే తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
-----------------------
Reporter