Tuesday, 15 September 2026 05:49:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రామవరం సెక్టార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు...

Date : 06 August 2023 07:11 AM Views : 466

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ తల్లిపాలే భావితరానికి తరగని ఆస్తి అని, జీవిత పర్యంతం తల్లిపాల నుండే రోగ నిరోధక శక్తి పెంపొందించబడుతుందని సిడిపిఓ స్వర్ణలత లేనిన పేర్కొన్నారు. శనివారం రామవరం సత్యసాయిబాబా మందిరంలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రు పాల ద్వారా బిడ్డ ఆరోగ్యానికి రక్షణ చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు .రామవరం సెక్టార్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం 9,10,12 వార్డ్ ల కౌన్సిలర్లు మోరే రూప ,మునిగడప పద్మ, కూరపాటి విజయలక్ష్మి లు మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్షా అందుకే పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం ద్వారానే వారిలో ఎదుగుదల ఉంటుందని, తద్వారా ఆరోగ్య రక్షణ మెరుగుపడతాయని వారు అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సీతా, ,హెచ్ వి పద్మావతి,టీచర్స్ ఎన్ సరోజ, నీలవేణి ,భూక్య శ్రీదేవి షహనాస్ బేగం, కల్లూరి రజిత ,రమాదేవి, రాజకుమారి ,పద్మ ,ఈశ్వరి, రాధిక, వాణిశ్రీ ,ధనలక్ష్మి ,ఏఎన్ఎంలు రాజేశ్వరి, కవిత ,తార ,పద్మ ,ఆశా వర్కర్లు భవాని, అంగన్వాడి ఆయాలు మరియు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :