సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలో దాది రెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీ సోమావతి శ్రీ అక్కదేవతల ప్రాంగణంలో శ్రీ సోమలింగేశ్వర దేవాలయం ఆలయ కమిటీ అర్చకులు పూజారి వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ దాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అర్చకులు రేపన వెంకటేష్ (ప్రెసిడెంట్), రేపన లక్ష్మన్న (వైస్ ప్రెసిడెంట్), గోరంట్ల గ్రామానికి చెందిన కుమ్మర గంగాద్రి (సెక్రెటరీ), మణుకురు నాగరాజు (జాయింట్ సెక్రెటరీ), దాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రేపన శ్యామ్ రాజ్ (కోశాధికారి), కమిటీ మెంబర్లు కుమ్మర నంజి రెడ్డి, కర్ణ ఆంజనేయులు , లక్ష్మీపతి , హరినాథ్ , సభ్యులు గౌనిపల్లి గ్రామానికి చెందిన మల్లెల రమేష్ , దాది రెడ్డి పల్లి గ్రామానికి చెందిన రేపన కోటప్ప నిర్ణయించినట్లు ఆలయ అర్చకులు వెంకటేష్ ఓ ప్రకటనలో తెలిపారు....
-----------------------
Admin