సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా శనివారం రోజున ఎంపీడీఓ సంతోష్ కుమార్ , ఏం.ఈ. ఓ. బట్టు రాజేశ్వర్ గ్రామ సర్పంచ్ నోముల రవి ,వైస్ ఎంపీపీ పెండం శ్రీకాంత్ ,ఏ.ఈ. వినీత్ కుమార్ ,పంచాయతీ కార్యదర్శి వనిత ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ్డం ప్రతాప్ రెడ్డి ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు...
-----------------------
Admin