సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ వెంగళరావు కాలనీలో 727 సర్వేనెంబర్ భూమి ప్రభుత్వ భూమి కొంతమంది స్థానికులు కొంతకాలంగా కజ్జాలు చేసి వారి పేరు మీద పట్టాలు ఉన్నట్టు స్థానిక ప్రజల్ని మోసం చేస్తున్నారు అలాంటి మోసకారులని బయటికి తీసి కలెక్టర్లకి ఎమ్మార్వోలకి వినతి పత్రాలు ఇచ్చి విచారణ చేయగా ఆ భూమి 727 సర్వే నెంబరు ప్రభుత్వ భూమిగా గుర్తించినారు అట్టి భూమిలో స్థానికులైనటువంటి నిరుపేదలు అసలు ఇల్లు లేని వారు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా రాని వాళ్ళు స్థలాలు లేక కిరాయి ఇళ్లల్లో కిరాయి కట్టలేని స్థితిలో దీనంగా బతుకుతున్నటువంటి నిరుపేదలు 727 ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని మాకు ఈ భూమిలో హక్కు కల్పించి స్థానికంగా మమ్మల్ని గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకొనుచున్నారు....
-----------------------
Admin