సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అందించారు, ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర సాధన దేశాభివృద్ధిలో చేసిన కృషి పార్టీ ఆశయాలు లక్ష్యాలపై నాయకులు ప్రసంగించారు ప్రజలు సమక్షమే ద్రయంగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని పేర్కొన్నారు అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం సాంబశివరావు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మన్యం సునీల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టెం సాయి వెంకటాపురం సర్పంచ్ సరస్వతి వెంకటాపురం ఉపసర్పంచ్ (షేక్ షర్ఫుద్దీన్ సన్నీ ) సీనియర్ నాయకులు సీతాదేవి. సాయి. సత్యనారాయణ. సుందర్ రావు మురళి రవి కిరణ్ హరి నాగరాజు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin