సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : పడకల్ గ్రామంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107 జయంతి సందర్భంగా మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు పడకల్ గ్రామంలో జరిగినాయి దీనికి పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బిజూ దత్తాత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ పోరాటం కోసం తన సొంత ఇల్లును ఇచ్చిన మహావ్యక్తి, తన విగ్రహాన్ని హైదరాబాదులో ట్యాంక్ బండ్ పైన పెట్టాలని డిమాండ్ చేశారు జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు శ్రీపతి శేఖర్, సర్పంచ్ పుప్పాల శ్రీనివాస్, లోలం జగదీష్, అంకం నరేష్, సందీప్, సాగర్, జానకిరామ్, రమేష్, మోహన్, రమణ, మండలంలోని సంఘ సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin