సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ళ చెరువు మండల కేంద్రంలోని మై హోమ్ సిమెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు మద్దతు పలికిన ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్, జెడ్పీటీసీ జగన్ నాయక్, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి. వారు మండల పరిధిలోని గ్రామల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని, లోకల్ వాళ్లకే 80% ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పర్యావరణం కాలుష్యం కాకుండా చెట్లు నాటాలని, తెలియజేశారు, మఠంపల్లి మండల అభవృద్ధి లో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సాయసహకరలు అందించాలని కోరారు.
-----------------------
Admin