సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : బీసీ కళాశాల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు మిస్ ఛార్జీలు పెంచాలి. బీసీలకు జనాభా ప్రాతిపదికన గురుకుల పాఠశాలలు పెంచాలి. అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరత్నమ్మ ని కలిసి వినతిపత్రం అందజేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలుట్ల రమణ, ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పాలుట్ల రమణ మాట్లాడుతూ బీసీ కళాశాల హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని మరియు బీసీ హాస్టళ్లకు సొంత బోనాలు నిర్మించాలని అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్, సంక్షేమ ,రెసిడెన్షియల్ స్కూల్ లలో సన్నబియంతోనే భోజనం అందించాలని ఆయన కోరారు స్పందించిన బీసీ సంక్షేమశాఖ అధికారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని విద్యార్థి నేతలకు హామీ ఇచ్చారు కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు....
-----------------------
Admin