Tuesday, 15 September 2026 10:19:05 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఉచిత వైద్య శిబిరాలు... దిగ్విజయంగా ప్రారంభమైన నమో ఆరోగ్యమస్తు వైద్య శిబిరాలు...

Date : 17 June 2023 10:16 AM Views : 489

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గ్ మండల పరిధిలోని లాలాపెట్, ఉమెంత్యాల్, రేగడి చిలకమర్రి, ముట్ట్పూర్, టేకులపల్లి గ్రామాలలో శుక్రవారం పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నమో ఆరోగ్యమస్తు కార్యక్రమ ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన ఐదు గ్రామాల్లోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని, నెల రోజుల కార్యక్రమమైన మెడికల్ క్యాంపుల్లో ఈరోజు 2,600 మంది పైగా వైద్య శిబిరాల్లో పాలుపంచుకున్నారని తెలియజేశారు. ప్రతి గ్రామంలో ఎంబిబిఎస్ డాక్టర్ల, ల్యాబ్ టెక్నీషియన్స్ అక్కడికక్కడే పరీక్షలు చేసి అవసరమున్న వాళ్ళకి ఉచితంగా మందులు అందిస్తున్నారని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని కార్యక్రమం తర్వాత మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్, లష్కర్ నాయక్, అంజన్న, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బోయ అశోక్, చంద్రశేఖర్, కృష్ణ, ఆగమయ్య, రవి, గ్రామ పెద్దలు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :