సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడే పల్లి మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన సక్కుబాయమ్మనే మహిళ కనిపించకుండా మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈరోజు కోదండరాంపురం రామచంద్రపురం మార్గమధ్యంలో ఉన్న నల్ల ఏనే వద్ద శవమై కనిపించింది ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు కనిపించడం లేదు దీంతో పలు అనుమానాలకు భావిస్తుంది ఆమెను ఎవరైనా చంపి ఒంటిపై నగలు దొంగిలించారా లేదా ప్రమాదవశాత్తు చనిపోయిందా అనే విషయం తెలియాల్సి ఉం ది. విషయం తెలుసుకున్న గరిడే పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
-----------------------
Admin