సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి పట్టణంలో ఉన్న చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం వారు బస్సులో విద్యార్థులను సిట్టింగ్ పర్మిషన్ కన్నా ఇంకా ఎక్కువ నడుపుతున్నారు, విద్యార్థుల నుంచి బస్సు ఫీజుగా 8వేలానుండి 14వేల రూపాయలు వసూలు చేసి విద్యార్థులను సంతల్లో పశువుల్లాగా బస్సుల్లో రవాణా చేసి విద్యార్థులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాబట్టి వెంటనే విరిపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పాఠశాల యాజమాన్యం తమ బస్సులకు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండదు, స్పీడోమీటర్ ఉండదు, ఇష్టానుసారంగా బస్సులు ఓవర్ లోడ్ వేసుకొని ఓవర్ స్పీడ్ గా కూడా వెళ్తుంటారు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం పడుతున్న పరిస్థితి చైతన్య పాఠశాల యాజమాన్యం వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే వారిపై చర్యలు తీసుకొని ఓవర్ లోడ్ వేస్తున్న బస్సులనువెంటనే సీజ్ చేసి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా కోరుచున్నాము. వెంటనే సంబంధిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోవాలి, లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మహేష్, రాజు, యశ్వంత్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin