సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : గోరంట్ల మండలం వెలుగు కార్యాలయం లో మండల వ్యవసాయ ఆర్ బీ కే సిబ్బంది మండల సభ్యులు కు అవగాహనా కార్యక్రమం పాల్గొన్నవారు జిల్లా వ్యవసాయా మండలి ఛైర్మెన్ అవుట ల రమణారెడ్డి మండలం ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి ఎంపీపీ ప్రమీల మూర్తి జడ్పీటీసీ జైరాంనాయక్ సింగల్ విండో చార్మెన్ రఘునాథరెడ్డి ఏ. ఓ మహబూబ్బషా ఎం ఆర్ ఓ ఎంపీడీఓ మండల ఆర్ బీ కే సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin