సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలోని వేపల సింగారం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సాముల జైపాల్ రెడ్డి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలలో పేదలకు నిరుద్యోగులకు, సేవలందించేందుకు స్వాముల జైపాల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యాలయం కోదాడ నందు శనివారం ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించి సామల జైపాల్ రెడ్డి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ఫౌండేషన్ హుజూర్ నగర్ మరియు కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండటం జరుగుతుందని తెలిపారు.
-----------------------
Admin