సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గ మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని కి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గని, దరఖాస్తు చేసుకోవడం కోసం అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనప రెడ్డి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ వ్యక్తిగా భారీగా మద్దతు తెలుపుతూ, హైదరాబాద్ గాంధీ భవన్ కు వెల్లి మాయొక్క మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బానోతు భీముడు నాయక్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు చల్ల పుల్లయ్య, మండల సీనియర్ నాయకులు యాదవ్ వెంకన్న, పెంకె పెదబాబు, జగన్ శ్రీను, నూకల శ్రీను, నూనె సత్యనారాయణ, జానకిపురం మాజీ సర్పంచ్ సడియం వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, వెంకన్న మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin