సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు మరియు ఉన్నత అధికారుల తో కలిసి ప్రదర్శన నిర్వహించినారు ఈ సందర్భంగా పాల్గొన్న వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు వారందరికీ ఓటక్కు కల్పించుకోవాలి. కులం మతం జాతి వర్గం భాష విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అని అన్నారు అదే విధంగా ఓటు ద్వారా తాను పోటీ చేసే తత్వం మరియు పరిపాలన చేసే సర్వాధికారం ఉంటుందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో బూర్గంపహాడ్ తాసిల్దార్ భగవాన్ రెడ్డి, గ్రామ పంచాయతీ వివో మహేష్, బూర్గంపాడు పోలీస్ అదనపు ఎస్సై రమణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అంగన్వాడీ సిబ్బంది మరియు వివిధ రంగాల అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin