సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలోని హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో గల రామస్వామి గుట్ట నందు 40 కోట్లతో నూతన ఐటిఐ కాలేజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మల్లారెడ్డి గూడెం మండలంలోని దొండపాడు గ్రామం నందు ఎన్ హెచ్ 9 20 కోట్లతో కొత్త డబల్ రోడ్డు నిర్మాణము మరియు దొండపాడు లో నూతనంగా ప్రతిపాదన చేసిన రెండవ లిఫ్ట్ గురించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు హుజూర్నగర్ మండలంలోని హుజూర్నగర్ యాతవాకిళ్ల హుజూర్నగర్ వరకు కొత్త డబల్ రోడ్డు నిర్మాణం నేరేడుచర్ల మండలంలోని 20 కోట్లతో చిల్లపల్లి సోమవారం కొత్త డబల్ రోడ్డు నిర్మాణం కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలంలో 16 కోట్ల రూపాయలతో జరుపతుల గూడెం డబల్ రోడ్డు నిర్మాణం గరిడేపల్లి మండలంలోని మునగాల వరకు కొత్త డబల్ రోడ్డు నిర్మాణానికి 10 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయుటకు ఎల్లవేళలా తన ముందు ఉంటానని హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గం ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ అభివృద్ధి చేస్తానని హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గం లోని రాష్ట్రంలోని ఉన్నత స్థాయికి తీసుకొస్తానని ఆయన తెలిపారు...
-----------------------
Admin