సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ ఇందిరా నగర్ కాలనీ యువసేన అనాధ ఆశ్రమం లో తలసేమియా తో బాధ పడుతున్న చిన్నారుల కోసం క్లీన్ అండ్ గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్త దాన శిబిరం లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు న ధన్యవాదములు. ముఖ్యం గా ఈ కార్యక్రమం ని ప్రారంభించి స్వయంగా రక్తం దానం చేసిన TVPS వ్యవస్థాపక అధ్యక్షులు VJAC చైర్మన్ సతీష్ గుండెపునేని గారికి మా సంస్థ తరుపున ప్రత్యేక ధన్యవాదములు. రక్త దాతలు కోసం బెడ్లు మరియు వసతులు కల్పించిన యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పొట్రు ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. మరి ముఖ్యం గా వాట్సాప్ గ్రూప్ లో స్టేటస్ చూసి మరి రక్త దానం చేసిన హరి కృష్ణ (హైటెక్ సెలూన్ పాల్వంచ )మరియు వారి సిబ్బంది కి మా ప్రత్యేక ధన్యవాదములు.అలాగే వాట్సాప్ స్టేటస్ చూసి రక్త దానం చేయడానికి ముందు కి వచ్చిన కొల్లూరి చైతన్య రాఘవ (బొల్లోరి గూడెం) ktps ఉద్యోగి బాలు గారికి, మరి ముఖ్యం గా కరకవాగు యూత్ మరియు బంజారా కాలనీ యూత్ అజ్మీరా నరేష్ (జై భీమ్ ) 26సార్లు రక్త దానం చేసిన అశోక్ హేమ్లా తండా, బంజారా కాలనీ సందీప్ కుమార్ మరియు వారి మిత్ర బృందం వినయ్, జగదీశ్,శివ అనిల్, వివేక్, సతీష్, కృష్ణ, ఉదయ్ కిరణ్,రమేష్ శివప్రసాద్, శిద్దు, వెంకన్న, బూరం కృష్ణ, అనిల్ కుమార్, రామ్ చందర్, పవన్.పాల్వంచ సంజీవని ఆయుర్వేద డాక్టర్ L. ఇంద్రజ. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి నాకు అన్నీ రకాల సహాయ సహకారాలు అందించిన దేవరకొండ హరిబాబు తలసేమియా పిల్లలు కోసం అహర్నిశలు కష్ట పడుతూ వారికి ప్రాణ దానము అందిస్తున్న సంకల్ప VO రవి మరియు వారి సిబ్బంది కి మా అందరి తరుపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను అనిఅన్నారు ...
-----------------------
Admin