సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పట్టణానికి చెందిన విజయ దుర్గా అనే మహిళ భద్రాచలం పట్టణంలోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. మహిళకు రక్త పరిమాణం తక్కువగా ఉండటంతో వైద్యులు రక్తం ఎక్కించాలని చెప్పడంతో, అడగగానే స్పందించి రక్తదానం చేసి మానవత్వం చాటిన రోహిత్ కుమార్, రక్తం కోసం ట్రస్ట్ ను ఆశ్రయించగా వెంటనే స్పందించి ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు రోహిత్ కుమార్ ద్వారా ఓ పాజిటివ్ బ్లడ్ ను రక్తదానం చేయించి మహిళను ఆదుకున్నారు.. ట్రస్ట్ సభ్యులు రక్తదానతకు కృతజ్ఞతలు తెలియజేశారు.
-----------------------
Admin