సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం లోని తెలుగుదేశం పార్టీ టిడిపి నాయకులు గ్రామస్తుల సహకారంతో ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం 50 వేల రూపాయలు చెక్కును ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఏరీక్షను బాబు కు అందజేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ మానవతాదుప్రతంతో వరద బాధితుల కోసం మీ వంతు సహా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏరిక్షణ బాబు అన్నారు....
-----------------------
Admin