Thursday, 30 July 2026 10:35:59 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కామారెడ్డి బీడీ కార్మికుల నాయకులు మేడే జెండా ఆవిష్కరణ

Date : 01 May 2025 09:54 PM Views : 794

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి పట్టణంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నూతన వివిధ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఘనంగా జరుపుకున్నారు కార్యాలయ యందు సంఘ రాష్ట్ర కార్యదర్శి శివంగి సత్యం మేడే జెండాను ఎగరవేయడం జరిగింది మేడే దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలపై చేతినిండా పని కల్పించాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదని వాపోయారు ఇండ్లు లేని కార్మికులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు కార్మికులందరికీ జీవన బుద్ధి అందించాలని పిల్లలకు బ్రిటిష్ స్కాలర్షిప్ లు ఎస్ఐ ఆసుపత్రి సేవలందించాలని కోరారు ఈపీఎఫ్ కార్మికులందరికీ ఎనిమిది వేల పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు అన్ని మండల జిల్లాల కేంద్రంలో ఎస్సై ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని కోరారు మే డే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర కార్యదర్శి శివుని సత్యం సెక్రటర ఐరన్ రాజేందర్ హసన్ నర్సింలు సిద్ధ రాములు నర్సింలు రజనీకాంత్ బాలమణి రాజమణి పాల్గొన్నారు

-----------------------

రజినీకాంత్ కామారెడ్డి

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :