సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి నియోజకవర్గంలో తనకల్లు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తనకల్లు వద్ద కొక్కంటి క్రాస్ ఆటోను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. లారీ అతివేగంతో రావడంతోనే ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో సుబ్బరాయుడు, హుస్సేన్ అనే వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-----------------------
Admin