సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామంలో, గ్రామాల్ని క్లైమేట్ స్మార్ట్ విలేజ్ లాగా తీర్చి దిద్దలనే లక్ష్యంతో రైతులకు వర్మీ కంపోస్ట్ బస్తాలను లను పంపిణీ చేశారు...గ్రామాల్ని క్లిమేట్ స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వృక్ష సంయుత వ్యవసాయం చేసే సోషల్ ఫారెస్ట్య్ రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలనే లక్ష్యంతో రైతులకు ఉచితంగా వర్మీ కంపోస్ట్ బ్యాగ్ లను పంపిణీ చేసి సేంద్రియ వ్యవసాయంను పెంపొందించాలనే లక్ష్యంతో ఐటీసీ బంగారు భవిష్యత్తు వారి సహకారంతో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్, కోఆర్డినెటర్ రంగారావు, సుంకర కమ్యూనిటి ఆర్గనైజర్ B. ముత్యాలరావు, మరియు రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin