Wednesday, 29 July 2026 08:11:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేసిఆర్ పాలనకు చరమగీతం పాడాలి... - ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Date : 25 September 2023 01:12 AM Views : 190

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు మండలంలోని ఏల్లాపురంలో 200మంది బి ఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక రాష్ట్రంలో 9 సంవత్సరాల కేసీఆర్ దరిద్రపు పాలనకు చరమగీతం పాడాలని,నల్గొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్ని వర్గాల ప్రజలను దోపిడీ చేస్తున్నారని, పేదల భూములు గుంజుకుంటున్నారని, ఇసుక, వైన్స్, మైన్స్ మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. మండలంలోని ఎల్లాపురం గ్రామంలో ఆదివారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తీగల శేసిరెడ్డి, మరో 200 మంది ఎంపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తాము తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో తాము ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప, పాలకీడు మండలంలో ఒక్క ఇంటిని ఇచ్చారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ముస్లిం ఈద్ ప్రహరి గోడకు ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైతుల అవసరార్థం మూసీ నదికి లిఫ్ట్,కమ్యూనిటీ హాలు నిర్మాణం త్వరలోనే చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య గోపాల్ నాయక్, మండలపార్టీ అధ్యక్షుడు సుబ్బారావు,వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డి,జడ్పిటిసి బుజ్జి మోతిలాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సప్పిడినాగిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మీసాలఉపేందర్, అందే రాజు, బెల్లంకొండ నరసింహారావు, గ్రామశాఖ అధ్యక్షుడు సతీష్,భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :