సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి( శంబయ్యపల్లి ) గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన లాసాని అఖిల్ నానమ్మ లాసాని రాధాబాయి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ ఎన్ఆర్ఐ శానబోయిన రాజుకుమార్ సహకారంతో బాధిత కుటుంబానికి 50 కెజీల బియ్యాన్ని బిఆర్ఎస్ గ్రామ నాయకుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ దుగ్గొండి మాజీ ఎంపీటీసీ మోర్తాల రాజు, దేశాయిపల్లి బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కుడుతాల రాజీరు, మాజీ సర్పంచ్ బొమ్మన శోభన్ బాబు, మాజీ ఉపసర్పంచ్ బట్టు అరుణ రవి, బిఆర్ఎస్ నాయకులు బొమ్మెన మోహన్, చల్ల కిషన్, కొల్లూరి రాజు, దేవసాని భాస్కర్, ఇమ్మడి పవన్ కళ్యాణ్, మోర్తాల రఘు, బోయిని అశోక్, మోర్తాల నర్సింగరావు, లాసాని సురేష్, సోలంకి శ్రీనివాస్, లసాని రాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter