Wednesday, 29 July 2026 05:44:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హైకోర్టులో ఏ జీ పీ లుగా హుజూర్ నగర్ వాసుల నియామకం...

Date : 28 February 2024 09:04 AM Views : 271

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన 44 మంది ఆసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదుల జాబితాలో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఇద్దరు మన మాల రత్నాలు, రాష్ట్రస్థాయిలో తక్కిన గౌరవం. లచ్చిమల్ల నాగేశ్వరరావు కుమారుడు లచ్చిమల్ల సందీప్ కుమార్, దారా ప్రకాష్ కుమార్తె దార హరితకిరణ్ లు, నియామకమయ్యారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్, దార హరితాకిరణ్ లు మాట్లాడుతూ తాము ఏజీపీలుగా నియామకం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈసందర్భంగా పట్టనానికి చెందిన ప్రముఖులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నూతనంగా ఏజపీలు నియామకం అయిన సందీప్, హారిత కిరణ్ లకు,అభినందనలు తెలియజేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :