Wednesday, 29 July 2026 01:33:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కారు దిగి కాంగ్రెస్ లో చేరిన చెన్నాయి పాలెం బిఆర్ఎస్ పార్టీ నాయకులు

Date : 05 March 2024 11:47 AM Views : 272

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హైదరాబాద్ సెక్రటేరియట్ లో సోమవారం మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య మంజు నాయక్ ఆధ్వర్యంలో... రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినారు. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం ఉమ్మడి చెన్నా యి పాలెం నుండి కాంగ్రెస్ పార్టీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ కండువాగప్పి సాధారణంగా ఆహ్వానించినారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాలోతు జ్యోతి శ్రీనివాస్ నాయక్, బానోతు తులసిరామ్ నాయక్ ,సిరి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బానోతు నాగు, భూక్య లోకనాథం, మాలోతు నాగేశ్వరరావు, మాలోతు దశరథ, మాలోతు వీరన్న, భూక్య మహేష్ బాబు, భుక్య ఆనంద్, భూక్య డగన, మాలోతు మాంగు, మాలోతు ఉపేందర్ ,మాలోతు శారద, మాలోతు మాంగు ,మండలంలోని తుమ్మలతండా తండా గ్రామానికి చెందిన మూడ్ నాగేశ్వరరావు ,గుగులోతు రవి తదితరులు మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి మండల అధ్యక్షులు భూక్య మంజు నాయక్ ఆదేశానుసారం మంత్రి ఉత్తమ్ సహయ సాకారాలతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో పెడతాం అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నందుకు మఠంపల్లి మండల అధ్యక్షులు కి రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన్నారు. ఈ కార్యక్రమంలో నిజాముద్దీన్, దొంగరి వెంకటేశ్వర్లు ,ధరావత్ నవీన్ నాయక్, వొంటిపులి శ్రీనివాస్ ,మాలోతు నాగు నాయక్ ,బానోతు భాస్కర్ నాయక్, వల్లపు దాసు దుర్గయ్య గౌడ్, మాజీ సర్పంచ్ బానోతు నాగు నాయక్, భూక్యా నాగు నాయక్ ,భూక్య రవి నాయక్ ,కుకడపు హనుమాన్ సింగ్, తుమ్మల తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి సైదా ,ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నరు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :