సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో త్వరలో నిర్మాణం చేపట్టబోయే కార్యక్రమంలోఎలాంటి అవాంతరాలు లేకుండా ద్విగివిజయంగా పూర్తి కావాలని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నిర్మాణానికి అందరి సహాయ సహకారాలు కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మం గారి జెండా పండుగ వేదబ్రాహ్మణు చే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు దేవరకొండ శం భయ్యా సోమవరపు వెంకటాచారి ధర్మోరి బాబు పిచ్చయ్య లక్ష్మీ నరసయ్య విశ్వరూప చారి పరిపూర్ణాచారి ఓంకాచారి చేపూరి బాబు నాగయ్య శ్రీనివాసచారి, గ్రామ పెద్దలు, ప్రజలు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుజ్జుల నారపరెడ్డి దంపతులు, మాజీ సర్పంచ్, చక్కర,వీరారెడ్డి, ఎం పి టి సి ముడెం గోపిరెడ్డి,సర్పంచ్ అన్నెం శిరీషా కొండారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రెక్కల చిన్న శంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ విశ్వబ్రాహ్మణ కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేసినారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ దేవాలయ నిర్మాణానికి మావంతు సహాయ, సహకారాలు అందజేస్తామని గ్రామ పెద్దలు, ప్రజలు తెలియజేశారు.
-----------------------
Admin